/rtv/media/media_files/shEd3oxtih2yj8soIRsw.jpg)
CM Revanth : పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి భారీ నగదు బహుమతి అందించారు సీఎం రేవంత్. మంగళవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన జీవాంజికి కోటి రూపాయల చెక్ ఇచ్చారు. అంతేకాదు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల స్థలం కేటాయించారు. కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక చెప్పిన రెండు వారాల్లోనే ముఖ్యమంత్రి చెక్ అందించడంపై దీప్తి, కోచ్ సంతోషం వ్యక్తం చేశారు.
cm