పసుపు బోర్డు చుట్టూ..నిజామాబాద్ పాలిటిక్స్. అర్వింద్ X కవిత!!
నిజామాబాద్ లో అభ్యర్థి విజయాన్ని డిసైడ్ చేసేది పసుపు బోర్డే. మరి ఈ సారి పసుపు రైతులు ఎవరికి పట్టం కట్టనున్నారు..పసుపు బోర్డు వ్యవహారం మెడకు ఉచ్చులా మారుతున్న నేపథ్యంలో ఎంపీ అర్వింద్ ముందున్న ఆప్షన్ ఏంటీ..కవిత మళ్ళీ నిజామాబాద్ పై కాన్సన్ ట్రేషన్ పెట్టారా..కేంద్రం పసుపు బోర్డు విషయంలో దిగి వచ్చే ఛాన్స్ ఉందా..!