New Update
TG News: కామారెడ్డిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి తల్లీకూతుళ్లు దుర్మరణం చెందారు. అర్థరాత్రి నిద్రలో ఉండగా కూతురు శ్రీవాణి కాలు కూలర్ కి తగలడంతో కరెంట్ షాక్ కొట్టింది. ఆ కూతుర్ని కాపాడేందుకు తల్లి శాంతాబాయి ఆమెను పట్టుకోవడంతో ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు.
latest-news | telugu-news | crime | tg-news | kamareddy
తాజా కథనాలు