కేసీఆర్ ను కలిసిన నల్గొండ నేతలు.. ఆ అంశంపై చర్చ!

పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, వరంగల్ బహిరంగ సభ తదితర అంశాలపై చర్చించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. KCRను కలిసిన వారిలో జగదీష్ రెడ్డి, గాదరి కిషోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, సునీతా రెడ్డి ఉన్నారు.

New Update
KCR Meeting with nalgonda BRS Leaders

KCR Meeting with nalgonda BRS Leaders

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఈ రోజు మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గాదరి కిషోర్, గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తదితరులు శుక్రవారం ఎర్రవెల్లి లోని ఫామ్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, వరంగల్ బహిరంగ సభ తదితర అంశాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిగతా ఎనిమిది నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుందని పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు