/rtv/media/media_files/2025/03/21/29ZBWeb2Xgl6hlMaKvMG.jpg)
KCR Meeting with nalgonda BRS Leaders
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఈ రోజు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గాదరి కిషోర్, గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తదితరులు శుక్రవారం ఎర్రవెల్లి లోని ఫామ్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, వరంగల్ బహిరంగ సభ తదితర అంశాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిగతా ఎనిమిది నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుందని పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సన్నాహక సమావేశాలు, కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాజీ మంత్రి ,సూర్యాపేట ఎమ్మెల్యే @jagadishBRS ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు @PaillaShekarTRS (భువనగిరి),… pic.twitter.com/ppXyQ6SNQB
— BRS Party (@BRSparty) March 21, 2025