మెఘాతో మీకున్న మతలాబు ఏంటి?.. కవిత సంచలన ఆరోపణలు!
కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన కాళేశ్వరం కమిషన్.. 90 శాతం పంప్హౌస్లు నిర్మించిన మెఘా సంస్థ యజమానికి ఎందుకు ఇవ్వదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని ఫైర్ అయ్యారు.