చౌమొహల్లా ప్యాలెస్‌లో మిస్ వరల్డ్ బ్యూటీలు.. విందు ఫొటోలు వైరల్

మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా మంగళవారం తెలంగాణ ప్రభుత్వం చౌమొహల్లా ప్యాలెస్‌లో విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందుకి అందాల భామలు ఫిదా అయ్యారు.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు