వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!

వరంగల్‌లో అఘోరీ కలకలం సృష్టించింది. నిన్నటి నుంచి రంగంసాయిపేట బెస్తం చెరువు సమీపంలో శ్మశాన వాటికలోనే కూర్చుంది. రాత్రి సమయంలో శ్మశానంలోనే పూజలు చేసింది. అఘోరీని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున శ్మశానానికి చేరుకున్నారు.

New Update

ఇటీవల అఘోరీ ఏపీలోని మంగళగిరిలో రచ్చ రచ్చ చేసింది. ఆంధ్రపదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన తర్వాతే వెళతానంటూ పట్టుబట్టి హైవేపై బైఠాయించింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అది అయిన తర్వాత ఇప్పుడు మళ్లీ తెలంగాణకు చేరుకుంది. 

Also Read: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్

స్మశానంలో అఘోరి పూజలు

తాజాగా వరంగల్‌లో అఘోరీ ప్రత్యక్షమైంది. నిన్నటి నుంచి రంగంసాయిపేట బెస్తం చెరువు సమీపంలోని శ్మశాన వాటికలోనే కూర్చుంది. రాత్రంతా శ్మశాన వాటికలోనే ఉన్న అఘోరి.. అక్కడే శ్మశానంలోనే పూజలు చేసింది.

Also Read: మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి

అనంతరం శ్మశానంలో పడుకుంది. ఇకపోతే అఘోరి మగవారితో మాట్లాడకుండా ఐదు రోజుల దీక్షలో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లనే కేవలం మహిళలతోనే ఆమె మాట్లాడుతుంది. మహిళలకు మాత్రమే భస్మంతో బొట్టు పెడుతుంది. అనారోగ్య సమస్యలున్న పలువురు భక్తులు అఘోరీ వద్ద మొరపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే అఘోరీని చూడటానికి శ్మశానానికి భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. 

మంగళగిరిలో రచ్చ రచ్చ

Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

కాగా లేడీ అఘోరీ ఇటీవల ఏపీలోని మంగళగిరిలో రచ్చ రచ్చ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీసు ముందు బైటాయించింది. పవన్ కళ్యాణ్‌ను కలిశాకే అక్కడ నుంచి వెళ్తానంటూ రోడ్డుపైనే కూర్చుంది. ఆమెకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపై రెచ్చిపోయింది. రోడ్డుపై నుంచి ఆమెను పైకి లేపే క్రమంలో పోలీసులపైనే చేయిచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రోడ్డు పై నుంచి లేవకపోవడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. రహదారి పొడువునా వాహనాలు స్థంబించిపోయాయి. 

Also Read: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?

దీంతో ఆమెను పైకి లేపే క్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా పోలీసులపైనే చేయి చేసుకుంది. పోలీసు వాహనంలో ఎక్కమని చెబితే.. ఆ వాహనం డోరునే గట్టిగా వేసింది. ఆపై పోలీసులపై తిరగబడింది. ఏకంగా కానిస్టేబుల్ తలపై కొట్టింది. ఆ వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇక లాభంలేదని భావించిన పోలీసులు సహనం విడిచి అఘోరిని ఒక పెద్ద డీసీఎంలో ఎక్కించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: ట్రంప్ కు బిగ్ షాక్..హార్వర్డ్ ప్రవేశాల నిర్ణయానికి చెక్ పెట్టిన జడ్జి

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates

Live News Updates

🔴Live News Updates: 

Trump VS Harvard: ట్రంప్ కు బిగ్ షాక్..హార్వర్డ్ ప్రవేశాల నిర్ణయానికి చెక్ పెట్టిన జడ్జి

హార్వర్డ్ విషయంలో ట్రంప్ ఆటలు సాగడం లేదు. యూనివర్శిటీకి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి చాలా గట్టిగానే అడ్డంకులు పడుతున్నాయి. హార్వర్డ్ యూనివర్శిటీ అధికారులు కూడా అమెరికా ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేదే లేదు అన్నట్టు ప్రవర్తిస్తోంది. తాజాగా విదేశీ విద్యార్థుల అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  వెంటనే విదేశీ విద్యార్థులను వెనక్కు పంపేయాలని ఆజ్ఞలు జారీ చేసింది.

Also Read: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం

దీనిపై యూనివర్శిటీ కోర్టుకెక్కింది. ఇంతకు ముందు విశ్వవిద్యాలయం గ్రాంట్స్ కట్ట చేసినప్పుడు కూడా ఇలాగే ఫైట్ చేసింది. ఇప్పుడు కూడా విదేశీ విద్యార్థుల అనుమతి నిషేధంపై కోర్టుకు వెళ్ళింది యూనివర్శిటీ. అక్కడ హార్వర్డ్ కు అనుకూలంగా జడ్జి తీర్పు ఇవ్వండతో ట్రంప్ ప్రభుత్వానికి చెక్ పడ్డట్టయింది. బోస్టన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అలిసన్ బరోస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Also Read: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం

విద్యార్థులకు అన్యాయం..

హార్వర్డ్ లో ప్రవేశం పొందిన విదేశీ విద్యార్థులు వీసా కోసం అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్  కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్‌తో విద్యార్థులు వీసాకు అప్లై చేస్తారు. అలాంటప్పుడు ఎస్‌ఈవీపీ సిస్టమ్ నుంచి హార్వర్డ్ ను తొలగించడం చాలా అన్యాయమంటూ యూనివర్శిటీ పిటిషన్ వేసింది.

Also Read: సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఒక్క నిర్ణయంతో విశ్వవిద్యాయంలో పావు వంతు స్టూడెంట్స కు అన్యాయం చేయదలుచుకున్నారని చెప్పింది. దీని వలన చాలా మంది భవిష్యత్తు గల్లంతు అవుతుందంటూ మొరపెట్టుకుంది. 140కి పైగా దేశాల్లోని విద్యార్థులు హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న, త్వరలో రాబోయే విదేశీ విద్యార్థుల సంఖ్య సుమారు 7,000 మంది. అమెరికా ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఇలా విద్యార్థులను కషటపెట్టడం సముచితం కాదని కోర్టులో చెప్పింది. దీన్ని పరిగలోకి తీసుకున్న జడ్జి ప్రభుత్వ నిషేధం నిర్ణయాన్ని ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. 

Also Read: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన

today-latest-news-in-telugu | usa | america president donald trump | Trump Vs Harvard

  • May 24, 2025 07:17 IST

    Pak: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన

    పాకిస్తాన్ నేతలు, ఆర్మీ అధికారుల మాటలకు హద్దు పద్దు లేకుండా పోతోంది. దాడులు చేస్తే తోకలు ముడిచినవారు ఇప్పుడు మళ్ళీ నోటికొచ్చినట్టు వాగుతూ రెచ్చిపోతున్నారు. సింధుజలాలు ఆపేస్తే భారత ప్రజల శ్వాసను ఆపేస్తామంటూ పాక్ ఆర్మీ అధికారి అహ్మద్ షరీఫ్ మాట్లాడారు.  

    pak
    Pakistan Army spokesperson Lieutenant General Ahmed Sharif and LeT chief Hafiz Saeed.

     



  • May 24, 2025 07:17 IST

    Trump VS Harvard: ట్రంప్ కు బిగ్ షాక్..హార్వర్డ్ ప్రవేశాల నిర్ణయానికి చెక్ పెట్టిన జడ్జి

    హార్వర్డ్ యూనివర్శిటీ ప్రవేశాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చెక్ పడింది.విదేశీ విద్యార్ధుల ప్రవేశానికి అనుమతి రద్దు నిర్ణయాన్ని అడ్డకుంటూ ఫెడరల్ కోర్టు జడ్జి ఆదేశాలను జారీ చేశారు.విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడినందువలన నిషేధాన్ని ఆపాలని చెప్పారు.

    usa
    Shock To Trump

     



  • May 24, 2025 07:16 IST

    CRPF: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం

    కేంద్రం వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాల్పుల్లో అమరులైన ఇద్దరు CRPF జవాన్లతో పాటు మరో ఐదుగురికి శౌర్య చక్ర పతకం వరించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి గురువారం పతకాలు అందజేశారు.

    CRPF commandos honoured with Shaurya Chakra for anti-Naxal operations
    CRPF commandos honoured with Shaurya Chakra for anti-Naxal operations

     



  • May 24, 2025 07:15 IST

    SRH VS RCB: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం

    ప్లే ఆఫ్స్ కు వెళ్ళాల్సినప్పుడు ఆడాల్సిన మ్యాచ్ లు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన జట్ను ఓడించడానికి ఆడుతున్నాయి. ఇంక ఛాన్స్ లేదని తెలిశాక హైదరాబాద్ సన్ రైజర్స్ అదరగొడుతోంది. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 42 పరుగుల తేడాతో గెలిచింది. 

    ipl
    SRH VS RCB

     



Advertisment
Advertisment
Advertisment