Kaleswaram Project: 29న మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పీపీటీ!
ఈ నెల 29 న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. అక్కడ దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు.