KCR: ఫామ్‌హౌస్ ఇష్యూపై కేసీఆర్ సీరియస్.. డీజీపీకి ఫోన్ చేసి!

జన్వాడ ఫామ్‌హౌస్‌ ఇష్యూపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. రాజ్‌పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా నిర్వహిస్తున్నారంటూ డీజీపీకి ఫోన్ చేసి ఆరాతీశారు. వెంటనే సోదాలు ఆపాలని డీజీపీని కోరారు. 

author-image
By srinivas
New Update

KCR : జన్వాడ ఫామ్‌హౌస్‌ ఇష్యూపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్‌పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో సోదాలు ఎలా నిర్వహిస్తున్నారంటూ డీజీపీకి ఫోన్ చేసి ఆరాతీశారు.  వెంటనే సోదాలు ఆపాలని డీజీపీని కోరారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు