Telangana Congress Party: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ రాజకీయం ఒక ఎత్తు.. ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో మరో ఎత్తు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా.. తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో జిల్లాలోని రెండు స్థానాలు కూడా గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక నేతలైన జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి తదితరులు ఈ జిల్లాకు చెందిన వారే. ఒక్కో నేత రెండు, మూడు నియోజకవర్గాల్లో పార్టీని నడిపిస్తుండడంతో వర్గ విభేదాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ నల్లగొండ జిల్లాలో.
పూర్తిగా చదవండి..Telangana Politics: కోమటిరెడ్డికి షాక్ ఇచ్చిన ఉత్తమ్, రేవంత్.. నల్లగొండ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది?
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. కోమటిరెడ్డిని తీవ్రంగా విమర్శించి పార్టీ మారిన కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఉత్తమ్, రేవంత్ కలిసి పార్టీలో చేర్చుకోవడంతో కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
Translate this News: