Rice Millers Scam: తెలంగాణ అక్రమ మిల్లర్లు పెరిగిపోయారు. రాష్ట్రంలో మొత్తం 1500 మందికి పైగా అక్రమ మిల్లర్లు ఉన్నట్లు తేలింది. పౌరసరఫరా శాఖ మార్గదర్శకాల్లో ఉన్న కొన్ని లూప్హోల్స్ని అదునుగా భావించిన వీరు.. ప్రభుత్వానికి కస్టమ్ మిల్డ్ రైస్ (CMR)ను అందించడంలో అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పటికీ కూడా వాళ్లకి ఎలాంటి శిక్షలు పడటం లేదు. అయితే ఇప్పుడు పౌరసరఫరాల శాఖ వాళ్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వాళ్లకు సంబంధించిన ప్రాపర్టీ లావాదేవీలను నిషేధించింది. అలాగే వారి స్థిరాస్తులను కూడా రెవెన్యూ రికవరీ (RR) చట్టం కిందకి తీసుకొచ్చాయి.
పూర్తిగా చదవండి..Telangana: అక్రమ మిల్లర్లపై కొరడా ఝళిపిస్తున్న రేవంత్ సర్కార్..
తెలంగాణలో మొత్తం 1500 మందికి పైగా అక్రమ మిల్లర్లు ఉన్నట్లు తేలింది. 2019 -2020 నుంచి రూ.3,905 కోట్ల విలువైన కస్టమ్ మిల్డ్ రైస్ (CMR)ను ప్రభుత్వానికి సరఫరా చేయడంలో 1532 మంది మిల్లర్లు మోసానికి పాల్పడినట్లు బయటపడింది.
Translate this News: