Telangana Elections 2023: తెలంగాణలో మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్నీ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రచారంలో భాగంగా ఈరోజు కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గంలో పర్యటించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఈ నేపథ్యంలో కామారెడ్డిలో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ (CM KCR)పై నిప్పులు చెరిగారు.
పూర్తిగా చదవండి..Revanth Reddy: ఓటుకు రూ. 10 వేలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే భూములను ఖబ్జా చేస్తారని ఆరోపించారు. అన్ని రంగాల్లో కేసీఆర్ విఫలం అయ్యారని అన్నారు.
Translate this News: