Telangana CM Revanth : తెలంగాణ కేబినెట్ సమావేశానికి(Cabinet Meeting) ముహూర్తం ఖరారైంది. మే 18న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ జూన్ 2తో రాష్ట్ర విభజన డెడ్ లైన్ ముగియనుంది. పదేళ్ల పాటు ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికలు(Elections) ముగియడంతో రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపైన మంత్రి మండలి చర్చించనుంది. అలాగే రాబోయే ఖరీఫ్ సీజన్ పంటల ప్రణాళికపై కూడా కేబినెట్ భేటీలో చర్చించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..TS Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్.. దానిపైనే చర్చ!
తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. మే 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. ఏపీ, తెలంగాణ విభజన డెడ్ లైన్, రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపైన మంత్రి మండలి ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
Translate this News: