TS BJP Chief Kishan Reddy: మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటనపై కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల (BJP MP Candidates) ఎంపిక వచ్చే వారం పూర్తి అవుతుందని అన్నారు. వచ్చే వారం లోనే బీజేపీ అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ సన్నాహాక సమావేశంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: వచ్చేవారంలోనే బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఎంపీ అభ్యర్థులపై తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తోంది. వచ్చే వారంలోనే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా రానున్నట్లు తెలిపారు.
Translate this News: