Prof. Kodandaram: అలా చేసినందుకే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది: ప్రొ. కోదండరాం
తెలంగాణలో నియంతృత్వ పోకడ వల్లే అధికారం కోల్పోయామని బీఆర్ఎస్ నేతలు గుర్తించలకపోతున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బీఆర్ఎస్ పాలనలో భయాలు, ఆంక్షలు చూశామని.. ఇప్పుడు తల మీద భారం తగ్గినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో భయాలు, ఆంక్షలు చూశామని.. ఇప్పుడు చూస్తే తల మీద భారం తగ్గినట్లు అనిపిస్తోందని అన్నారు. నెలరోజుల కాంగ్రెస్ పాలన బాగుందని వ్యాఖ్యానించారు. 'ప్రతినెల నాలుగో తేదీలోగా ఉద్యోగులకు జీతాలు రావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ ప్రజలతో కలసిపోయి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కూడా మార్పులు రావాలని కోరుతున్నాం.
ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరాం. గత ప్రభుత్వం నిరసనలు చేసిన వారిపై కేసులు పెట్టింది. రాజకీయ ఉద్దేశంతో పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి. ఎట్టకేలకు తెలంగాణలో కొనసాగిన నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించాం. నియంత పోకడల వల్లే అధికారం కోల్పోయామని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు.
ప్రధాని మోదీ కూడా తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం ఆలస్యం చేస్తోంది. మరోవైపు భద్రచలంలో రామాలయానికి ఎలాంటి భద్రత లేదు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తోన్న వివక్షను ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించాలని మేము నిర్ణయం తీసుకున్నామని' ప్రొ. కోదండరాం అన్నారు.
Prof. Kodandaram: అలా చేసినందుకే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది: ప్రొ. కోదండరాం
తెలంగాణలో నియంతృత్వ పోకడ వల్లే అధికారం కోల్పోయామని బీఆర్ఎస్ నేతలు గుర్తించలకపోతున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బీఆర్ఎస్ పాలనలో భయాలు, ఆంక్షలు చూశామని.. ఇప్పుడు తల మీద భారం తగ్గినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో భయాలు, ఆంక్షలు చూశామని.. ఇప్పుడు చూస్తే తల మీద భారం తగ్గినట్లు అనిపిస్తోందని అన్నారు. నెలరోజుల కాంగ్రెస్ పాలన బాగుందని వ్యాఖ్యానించారు. 'ప్రతినెల నాలుగో తేదీలోగా ఉద్యోగులకు జీతాలు రావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ ప్రజలతో కలసిపోయి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కూడా మార్పులు రావాలని కోరుతున్నాం.
Also read: 14వేల కోట్లకు మేఘా విడాకులు..పీపీరెడ్డిని బయటకు పంపేసిన కృష్ణారెడ్డి
ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరాం. గత ప్రభుత్వం నిరసనలు చేసిన వారిపై కేసులు పెట్టింది. రాజకీయ ఉద్దేశంతో పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి. ఎట్టకేలకు తెలంగాణలో కొనసాగిన నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించాం. నియంత పోకడల వల్లే అధికారం కోల్పోయామని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు.
ప్రధాని మోదీ కూడా తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం ఆలస్యం చేస్తోంది. మరోవైపు భద్రచలంలో రామాలయానికి ఎలాంటి భద్రత లేదు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తోన్న వివక్షను ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించాలని మేము నిర్ణయం తీసుకున్నామని' ప్రొ. కోదండరాం అన్నారు.
Also read: రేషన్ కార్డ్ ఉందా?అయితే మీకో గుడ్ న్యూస్..అందులో ఉచితంగానే..!!
AP Crime: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ఇద్దరు మృతి
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్పాట్లోనే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | గుంటూరు
Keshan Industries : రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత...కేషన్ ఇండస్ట్రీస్ పై కేసు
కేషన్ ఇండస్ట్రీస్ జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | హైదరాబాద్
John Hastings : ఒకే ఓవర్లో 18 బంతులు.. ఆసీస్ పేసర్ అత్యంత చెత్త ఓవర్
WCLలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ చెత్త రికార్డను నమోదు చేశాడు. పాకిస్తాన్ ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
BRS MLAs disqualification : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. రేపు సుప్రీం కోర్టు తుది తీర్పు
బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News | హైదరాబాద్
Crime News : భార్య, అత్తను చంపి మృతదేహాలు పాతినచోట అరటి చెట్లు నాటాడు
ఒక వ్యక్తి తన భార్య, అత్తను హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటి వద్ద ఉన్న తోటలో వారి మృతదేహాలను పాతిపెట్టాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
Nagarjuna Sagar : నాగార్జున సాగర్ వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. పూర్తి స్థాయికి నీటి మట్టం
నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.20 అడుగులకు చేరుకుంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
పావురాల కేసు కనిపెట్టినందుకు పోలీసులకు రూ.20వేల రివార్డ్
AP Crime: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ఇద్దరు మృతి
Keshan Industries : రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత...కేషన్ ఇండస్ట్రీస్ పై కేసు
John Hastings : ఒకే ఓవర్లో 18 బంతులు.. ఆసీస్ పేసర్ అత్యంత చెత్త ఓవర్
BRS MLAs disqualification : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. రేపు సుప్రీం కోర్టు తుది తీర్పు