బిహార్లో మహాఘట్బంధన్ కూటమి నుంచి విడిపోయి నితీష్ కుమార్ రాజీనామ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈసారి బీజేపీ మద్దతుతో తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మహాఘట్బంధన్ కూటమిలో.. ఆర్జేడీ పార్టీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నితీష్ తీరుపై స్పందించారు. బీజేపీ-జేడీయూ కూటమి ఏర్పాటుపై తాను మాత్రమే బీజేపీకి శుభాకాంక్షలు చెప్పగలనని అన్నారు.
పూర్తిగా చదవండి..Bihar: 2024లో జేడీయూ ఖతం.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
నితీష్ కుమార్ బీజేపీతో జతకట్టడంతో.. బిహార్లో ఇప్పడే అసలైన ఆట మొదలైందని ఆర్జేడీ నేత తేదస్వీ యాదవ్ అన్నారు. నితీష్ కుమర్ చేసిన పనికి బిహార్ ప్రజలు ఆయనపై నమ్మకాన్ని కోల్పోయారని.. 2024 ఎన్నికల్లో జేడీయూ పూర్తిగా పట్టుకోల్పుతుందంటూ వ్యాఖ్యానించారు.
Translate this News: