Team India Schedule: టీమ్ ఇండియా క్రికెట్ పురుషుల జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్ల వివరాలను ప్రకటించింది బీసీసీఐ. బంగ్ఆదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో భారత్ సీరీస్లు ఆడనుంది సెప్టెంబరులో భారత పర్యటనకు వస్తున్న బంగ్లాదేశ్ జట్టు..రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. దీని తరువాత మూడు టెస్టుల కోసం న్యూజిలాండ్ టీమ్ అక్టోబర్లో భారత్లో పర్యటించనుంది. తరువాత వచ్చే ఏడాది 2025లో ఇంగ్లాండ్ టీమ్ ఇక్కడకు వస్తుంది. టీమ్ఇండియాతో ఐదు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.
పూర్తిగా చదవండి..2024-25లో భారత క్రికెట్ షెడ్యూల్ ఇదే..
టీ20 వరల్డ్కప్ తర్వాత టమ్ ఇండియా కొన్ని రోజుల రెస్ట్ తీసుకోనుంది. కానీ ఆ తర్వాత మాత్రం వరుసగా మ్యాచ్లు ఆడనుంది. దీనికి సంబంధించి భారత జట్టు షెడ్యూల్ను బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఇవన్నీ కూడా స్వదేశంలోనే జరగనున్నాయి.
Translate this News: