Pemmasani Chandra Sekhar: పెమ్మసాని చంద్రశేఖర్…కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయబోతున్న ఈ నేత పుట్టింది మాత్రం ఓ సాధారణ రైతు కుంటంబ ఇంట్లో. ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదువుకున్నారు. తన ప్రతిభతో విదేశాలకు వెళ్ళడమే కాకుండా…అక్కడ వ్యాపారంలో కూడా విశేషంగా రాణించారు. బోలెడంత డబ్బు సంపాదించారు. అయినా కూడా ఏదో వెలితి. తన దేశం కోసం ఏమీ చేయలేకపోతున్నానే వ్యధ. ఆ బాధతోనే దేశానికి తిరిగి వచ్చేశారు చంద్రశేఖర్. అప్పుడే రాజకీయాల్లోకి చేరారు. అక్కడ మొదలైంది పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయ ప్రస్థానం.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: పేద రైతు కుటుంబం నుంచి కేంద్ర సహాయ మంత్రి వరకూ పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయ ప్రయాణం
టీడీపీ నుంచి కేంద్ర మంత్రి పదవి పొందిన వారిలో పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరు.దేశం కోసం ఏదైనా చేయాలనే తపనతో రాజకీయాల్లోకి చేరిన పెమ్మసాని ఈరోజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గవర్నమెంటు పాఠశాల విద్యాభ్యాసం నుంచి కేంద్ర మంత్రి పదవి వరకు చంద్రశేఖర్ ప్రయాణం ఇదీ..
Translate this News: