Andhra Pradesh: జగన్ అంటేనే మోసం, దగ.. పాలకొల్లు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జగన్ అంటేనే మోసం, దగ అని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. వైసీపీలో గెలిచే ఎమ్మెల్యేల సంఖ్య సింగిల్ డిజిట్ మాత్రమే ఉందని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అధికారులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.

New Update
Andhra Pradesh: జగన్ అంటేనే మోసం, దగ.. పాలకొల్లు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటేనే మోసం, దగా.. జగన్ గద్ద మాదిరి ప్రజల్ని పిక్కు తింటున్నాడని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. ఎప్పుడు వైసీపీని ఇంటికి పంపిద్దామా అని ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజలందరూ ప్రజాగళం సభలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీలో గెలిచే.. ఎమ్మెల్యేల సంఖ్య సింగిల్ డిజిట్ మాత్రమే ఉందన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు కూడా.. కొందరు అధికారులు వైసీపీకి అధికారులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి పూర్తి ఇంటర్వ్యూని ఈ వీడియోలో చూడండి.

Also Read: మహిళకు సర్జరీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Advertisment
తాజా కథనాలు