Mushra Vali : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా(Sri Satyasai District) లో ఓ ఆఫీసర్ బహిరంగంగానే అవినీతికి పాల్పడుతున్న సంఘటన సంచలనం రేపుతోంది. ఎలాంటి పనుల కోసమైనా సరే తహసిల్దార్(Tahsildar) కార్యాలయానికి లంచం తీసుకుని రావాలని స్వయంగా తహసిల్దార్ హుకుం జారీచేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పూర్తిగా చదవండి..లంచాలతోనే ఆఫీసుకు రండి.. ఏపీలో తహసిల్దార్ నిర్వాకం.. వీడియో వైరల్
శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర తహసిల్దార్ ముష్రా వలీ బహిరంగంగానే అవినీతికి పాల్పడుతున్న వీడియో వైరల్ అవుతోంది. రాముడి కాలంలోనూ లంచం ఉందని, ఏ నాయకుడు లంచం లేకుండా పనిచేశారో చూపించాలంటూ బాధితులపైనే అసహనం వ్యక్తం చేశాడు.
Translate this News: