అది జల యజ్ఞం కాదు ధనయజ్ఞం.. జగన్ కు మంత్రి ఘాటు కౌంటర్!
జగన్ కు అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోమంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. జల యజ్ఞం పేరిట వైఎస్ కుటుంబం ధనయజ్ఞం చేసిందని ఆరోపించారు.
By srinivas 31 Oct 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి