Uttar Pradesh: ఆస్తుల వివరాలు ఇచ్చేందుకు మరో నెల గడువు–యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆస్తుల డిక్లరేషన్ కోసం అనౌన్స్ చేసింది. ఆగస్టు 31లోగా వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు చెప్పింది. అయితే ఈ గడువు దాటినా...ఇప్పటికి చాలా మంది తమ ఆస్తుల వివరాలు సమర్పించకపోవడంతో...దీని గడువును మరో నెలకు పొడిగించింది.