Andhra Pradesh : పిఠాపురంలో వైసీపీ మాస్టర్ ప్లాన్
పిఠాపురంలో అధికా పార్టీ వైసీపీ తన రాజకీయ సమీకరణాలను శరవేగంగా మారుస్తోంది. పవన్ కల్యాణ్కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతోంది. ఎస్వీఎస్ఎన్ వర్మ, గీత, ముద్రగడ..ముగ్గురినీ బరిలోకి ప్లాన్లు వేస్తోంది.
పిఠాపురంలో అధికా పార్టీ వైసీపీ తన రాజకీయ సమీకరణాలను శరవేగంగా మారుస్తోంది. పవన్ కల్యాణ్కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతోంది. ఎస్వీఎస్ఎన్ వర్మ, గీత, ముద్రగడ..ముగ్గురినీ బరిలోకి ప్లాన్లు వేస్తోంది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఊహించని షాక్ తగిలింది. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ జనసేనకు రాజీనామా చేసి మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వాతావరణం టెన్షన్ టెన్షన్ గామరిపోయింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పోలీసులు అడ్డగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతిని బయటపెడతానంటూ రామకృష్ణారెడ్డి బయలుదేరారు.
జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను వైసీపీ ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. 9.44 లక్షల మంది విద్యార్థులకు ఇది మేలు చేయనుంది. సీఎం జగన్ కృష్ణాజిల్లా పామర్రులో బటన్నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ను జమచేస్తారు.
ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వంగవీటి రాధాను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. రాధాను బందరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని సూచనలు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు పేర్ని, కొడాలి నాని రాధాతో భేటీ అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కి టికెట్ లేదని చాలా కాలం నుంచి వినిపిస్తున్న మాట. దీంతో ఆయన బుధవారం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ఆయన టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం.
టీడీపీలో చేరిన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా టీడీపీ-జనసేన ప్రకటించిన మొదటి లిస్టులో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి పేర్లు లేవు. అయితే.. వీరి తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది.
టీడీపీ- జనసేన సీట్లను ప్రకటించడంపై సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేనను మింగేసి చంద్రబాబు ప్రయోజనం పొందాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు వ్యూహాల్లో పవన్ బలవుతున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ పార్టీ వీడటంపై షర్మిల స్పందించారు. ఎమ్మెల్యే ఆర్కే తనకు దగ్గర మనిషి అని అన్నారు. ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి తనకు కారణాలు లేవని స్పష్టం చేశారు. ఆర్కే తనపై ఉన్న ఒత్తిళ్ల మేరకు వైసీపీలోకి వెళ్లి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు.