Chandrababu: జగన్పై అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు
AP: సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ చీఫ్ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్లకు వైసీపీ నేతలు రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే విషయంపై బాబుకు ఈసీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.