YSRTP: ఆ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు.. స్పీకర్కు వైసీపీ ఫిర్యాదు
వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అలాగే ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది.