Telangana : చికెన్ బిర్యానీలో పురుగు.. కంగుతిన్న కస్టమర్
హైదరాబాద్లోని కూకట్పల్లిలో మెహ్ఫిల్ రెస్టారెంట్కు చెందిన చికెన్ బిర్యానీలో పురుగు వచ్చినట్లు ఓ కస్టమర్ ఎక్స్లో షేర్ చేశాడు. స్విగ్గీకి ఫిర్యాదు చేయగా క్షమాపణ చెప్పి రూ.64 మాత్రమే రిఫండ్ చేసిందన్నాడు. మెహ్ఫిల్ నుంచి ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయొద్దని కస్టమర్లకు సూచించాడు.