Chhattisgarh: మహిళను చంపిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు యాలం సుక్రా(40) అనే మహిళను చంపిన ఘటన కలకలం రేపింది. తెలంగాణ పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారనే అనుమానంతో ఆమెను హతమార్చారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు యాలం సుక్రా(40) అనే మహిళను చంపిన ఘటన కలకలం రేపింది. తెలంగాణ పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారనే అనుమానంతో ఆమెను హతమార్చారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
'పుష్ప2' సినిమా ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిస లాట ఘటనపై తాజాగా అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ' నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం..' అని తెలిపింది.