Woman kills husband: భర్తకు ఛాయ్లో ఎలుకల మందు.. పింటూతో నలుగురు పిల్లల తల్లి లవ్ ట్రాక్
ప్రియుడి పింటూతో కలిసి భర్తకు టీలో ఎలుకల మందు కలిపి, గొంతు నులిమి రేఖ చంపేసింది. తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించాలనుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్లో అసలు నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా ఫతేగంజ్లో ఏప్రిల్ 13న ఇది జరిగింది.
/rtv/media/media_files/2025/07/03/bihar-woman-kills-husband-days-after-wedding-2025-07-03-12-56-15.jpg)
/rtv/media/media_files/2025/04/19/rWDv5IWRqkjQoWlJA4HT.jpg)