West Indies : టీ 20 వరల్డ్ కప్ కు భీకరమైన ఆటగాళ్లతో వెస్టీండీస్ జట్టు..
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో ఆతిథ్య వెస్టిండీస్ పవర్ ఫుల్ జట్టుతో బరిలో దిగనుంది. రోవ్ మన్ పావెల్ నాయకత్వంలో 15 మంది సభ్యుల జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది.ఇప్పటికే ఐపీఎల్ లో ఫాంలో ఉన్న ఆటగాళ్లను చూసి ప్రత్యర్థులు బయపడుతున్నారు.