Telangana: అత్యవసరమైతేనే తెల్లవారుజామున ప్రయాణాలు పెట్టుకోండి!
తెలంగాణ వ్యాప్తంగా తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ప్రకటించారు. ఐదు రోజులు రాష్ట్రంలో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతలే ఉంటాయన్నారు.అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయోద్దన్నారు.