water wastage : అలెర్ట్.. కార్లు కడిగితే రూ. 5 వేల ఫైన్.. రిపీట్ చేస్తే వాచిపోద్ది!
గత వేసవిలో బెంగళూరు నగరం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో రాబోయేది వేసవికాలం కావడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. తాగునీటిని ఎవరైనా వృధా చేస్తే రూ. 5 వేల జరిమానా విధించనున్నట్లు వాటర్ బోర్డు తాజాగా ప్రకటించింది.
/rtv/media/media_files/2025/07/15/discussions-with-the-center-on-godavari-projects-2025-07-15-20-14-25.jpg)
/rtv/media/media_files/2025/02/18/tDxuzwWzG752zViSSj3C.jpg)