Russia: రష్యాలో మరో భారతీయుడు మృతి
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో చాలా మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపునే కొందరి ప్రాణాలు పోతున్నాయి. తాజాగా రష్యా సైన్యంలో పని చేస్తున్న కేరళ యువకుడు మరణించాడు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో చాలా మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపునే కొందరి ప్రాణాలు పోతున్నాయి. తాజాగా రష్యా సైన్యంలో పని చేస్తున్న కేరళ యువకుడు మరణించాడు.
ఉక్రెయిన్ దాడిలో రష్యా లెఫ్టినెంట్ జనరల్, న్యూక్లియర్, జీవ రసాయన రక్షణ దళం చీఫ్ ఇగోర్ కిరిలోవ్ మృతి చెందారు. తాను ఉంటున్న అపార్ట్మెంటు బయట ఓ ఎలక్ట్రిక్ స్కూటర్లో అమర్చిన బాంబు పేలడంతో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఇజ్రాయెల్, గాజా, ఇరాన్, లెబనాన్ ఇతర ప్రాంతాల్లో సంక్షోభాల వల్ల గతేడాది 100 ఆయుధ కంపెనీలు లాభపడ్డాయి. వీటికి 632 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.53 లక్షల కోట్లు వ్యాపారం జరిగినట్లు సిప్రి అనే నివేదిక వెల్లడించింది.