Vizag Steel Plant: ఏపీకి గుడ్న్యూస్.. వైజాగ్ స్టీల్ప్లాంట్కు కేంద్రం రూ.11,440 ప్యాకెజీ
ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మగారాన్ని గట్టెంకించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.