బిచ్చగాడా మజాకా.. రూ.1.25 కోట్లతో 20వేల మందికి విందు..!
పాకిస్తాన్కు చెందిన బిచ్చగాడి కుటుంబం ఇటీవల ఏర్పాటు చేసిన విందు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇటీవల బిచ్చగాడి నాన్నమ్మ మరణించగా.. 40వ రోజున భారీ విందు ఏర్పాటు చేశారు. 20వేల మంది ఆ విందుకు హాజరు కావడం విశేషం. దీనికోసం రూ.1.25 కోట్లు ఖర్చు చేశాడు.