The Sabarmati Report: ఓటీటీలోకి మోదీ మెచ్చిన సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
2002లో గుజరాత్లో జరిగిన గోద్రా రైలు దహనం ఆధారంగా 'సబర్మతి రిపోర్ట్' అనే హిందీ మూవీ తెరకెక్కింది. ఇటీవల థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ప్రధాని మోదీ సైతం ఈ సినిమాను మెచ్చుకున్నారు. ఈ చిత్రం జనవరి 10 నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.