Venu Swamy: ఇండియా, పాక్ యద్ధం..వాళ్లు చనిపోతారంటూ వేణుస్వామి సంచలన ప్రకటన !
జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్- పాక్ మధ్య యుద్ధం జరుగుతుందని తాను ముందే చెప్పానని పాత వీడియోను రిలీజ్ చేశారు. అందులో వేణుస్వామి.. యుద్ధంతో దేశం 80% నాశనం అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా పెద్ద నాయకులూ నటులు మరణిస్తారని జోస్యం చెప్పారు.