Venu Swamy: ఇండియా, పాక్ యద్ధం..వాళ్లు చనిపోతారంటూ వేణుస్వామి సంచలన ప్రకటన !

జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్- పాక్ మధ్య యుద్ధం జరుగుతుందని తాను ముందే చెప్పానని పాత వీడియోను రిలీజ్ చేశారు. అందులో వేణుస్వామి.. యుద్ధంతో దేశం 80% నాశనం అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా పెద్ద నాయకులూ నటులు మరణిస్తారని జోస్యం చెప్పారు.

New Update
India- Pakistan war Venu Swamy Astrology

India- Pakistan war Venu Swamy Astrology

 Venu Swamy: సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాల గురించి చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు వేణుస్వామి. తాజాగా ఇండియా- పాకిస్థాన్ యుద్ధం పై కూడా సంచలన వీడియో రిలీజ్ చేశారు. భారత్- పాక్ మధ్య యుద్ధం జరుగుతుందని తాను ముందే చెప్పానని పాత వీడియోను షేర్ చేశారు. ఇందులో వేణూస్వామి షాకింగ్ విషయాలు చెప్పారు.  యుద్ధం కారణంగా దేశం 80% నాశనం అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా పెద్ద నాయకులు, నటులు మరణిస్తారని జోస్యం చెప్పారు. ఈ యుద్ధంలో పాక్ ప్రధాని కూడా చనిపోయే అవకాశం ఉందని అన్నారు.  అంతేకాదు  ప్రధాని నరేంద్ర మోడీకి దోషం ఉందని చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

వేణు స్వామి జ్యోతిష్యం 

telugu-news | venu swamy latest venu swami on india- pak war | latest-news 

Advertisment
Advertisment
తాజా కథనాలు