/rtv/media/media_files/2025/05/10/94epaPgZScXwGKya5sh3.jpg)
India- Pakistan war Venu Swamy Astrology
Venu Swamy: సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాల గురించి చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు వేణుస్వామి. తాజాగా ఇండియా- పాకిస్థాన్ యుద్ధం పై కూడా సంచలన వీడియో రిలీజ్ చేశారు. భారత్- పాక్ మధ్య యుద్ధం జరుగుతుందని తాను ముందే చెప్పానని పాత వీడియోను షేర్ చేశారు. ఇందులో వేణూస్వామి షాకింగ్ విషయాలు చెప్పారు. యుద్ధం కారణంగా దేశం 80% నాశనం అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా పెద్ద నాయకులు, నటులు మరణిస్తారని జోస్యం చెప్పారు. ఈ యుద్ధంలో పాక్ ప్రధాని కూడా చనిపోయే అవకాశం ఉందని అన్నారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీకి దోషం ఉందని చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వేణు స్వామి జ్యోతిష్యం
ఇండియా, పాక్ యద్ధం..వాళ్లు చనిపోతారంటూ వేణుస్వామి సంచలన ప్రకటన !#venuswamy #OperationSindoor #IndianArmy #indiapakistanwar #RTV pic.twitter.com/KSKXSLnvDI
— RTV (@RTVnewsnetwork) May 10, 2025
telugu-news | venu swamy latest venu swami on india- pak war | latest-news