BIG BREAKING: కర్నూలు బస్సు ప్రమాదం కేసులో కీలక మలుపు.. బస్సు యజమాని వేమూరి అరెస్టు
కర్నూలు బస్సు ప్రమాదంలో A2గా ఉన్న బస్సు యజమాని వేమూరి వినోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతన్ని కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించారు. అయితే ఇటీవల కర్నూలు హైవేపై బస్సు దగ్ధమై 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/10/24/karnool-bus-2025-10-24-05-46-13.jpg)