Kishan Reddy: కాశీ కల్చరల్ పాత్వేకు ఆమోదం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభిన్న సాంస్కృతులను కాపాడుకునే దిశగా కాశీ కల్చరల్ పాత్వేకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జీ20 సదస్సులో పాల్గొన్న ఆయన.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలివెల్లడించారు.