Vande Bharat: వందేభారత్లో వరదలు.. మునిగిన ప్రయాణీకులు
జూన్ 23న వారణాసి నుంచి న్యూఢిల్లీ వెళ్లే వందే భారత్ రైలులో సీ7 కోచ్ పైకప్పు నుంచి వాటర్ లీక్ అయ్యింది. దాదాపు 8 గంటలు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై రైల్వే సేవ ఎక్స్లో స్పందించింది.