PM Modi: వందేభారత్ స్లీపర్ ప్రారంభించిన ప్రధాని.. వెస్ట్ బెంగాల్లో మోదీ గ్యారెంటీ
దేశంలోని మొట్టమొదటి వందేభారత్ స్లీపర్ను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. హౌరా నుంచి గౌహతి వరకు ఆ రైలు వెళ్తుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
/rtv/media/media_files/2026/02/07/fotojet-3-2026-02-07-15-10-21.jpg)
/rtv/media/media_files/2026/01/17/modi-flagged-off-2026-01-17-16-06-20.jpg)