రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్లో నాన్ వెజ్ నిషేధం
న్యూఢిల్లీ నుంచి జమ్మూ కశ్మీర్ కత్రా వెళ్తున్న వందే భారత్ రైలులో నాన్ వాజ్ నిషేధం. పవిత్రమైన శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే భక్తులు రైలులో స్వచ్ఛమైన శాఖాహారం అందడం లేదని ఆరోపించారు. దీంతో రైల్వే శాఖ నాన్ వెజ్ను నిషేధిస్తున్నట్లు తెలిపింది.
/rtv/media/media_files/2025/08/27/vaishno-devi-yatra-2025-08-27-06-46-53.jpg)
/rtv/media/media_files/HIeBNTWz39TjIE66rolk.jpg)