USA: అమెరికాలో హైదరాబాదీ మృతి..
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చికాగో మిస్సౌరీ ప్రాంతంలో జరిగింది. ఇతని మృతదేహాన్ని హైదరాబాద్కు పంపించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నాలు చేస్తోంది.
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చికాగో మిస్సౌరీ ప్రాంతంలో జరిగింది. ఇతని మృతదేహాన్ని హైదరాబాద్కు పంపించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నాలు చేస్తోంది.
అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ రిపోర్టు 2023పై భారత్ స్పందించింది. ఇది పూర్తిగా పక్షపాత వైఖరితో కూడిందని.. ఈ నివేదికను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.
అమెరికాలో ఓ విద్యార్థి స్కాలర్షిప్ కోసం తండ్రి చనిపోయిట్లు నాటకమాడాడు. చివరికి ఇది బయటపడంతో అతడిని అధికారులు బహిష్కరించారు. మరికొన్ని రోజుల్లో అతడు ఇండియాకు రానున్నాడు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అమెరికా అధ్యక్షుడు, డెమోక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన డిబేట్ ఆసక్తికరంగా సాగింది. 2020 తర్వాత తొలిసారిగా వీళ్లిద్దరూ ఒకరినొకరు తలపడ్డారు. ఈ డిబేట్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పొరపాటున చేసిన తప్పును కూడా క్షమించలేదు విమాయయాన సిబ్బంది. థాంక్యూ సర్ అనడాన్ని పద్ద నేరంగా పరిగణించి విమానం ఎక్కకుండా చేశారు. శాన్ఫ్రాన్సిస్కో యునైటెడ్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి తన ఓటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కే అని బిల్గేట్స్ మాజీ భార్య మిలిందా గెేట్స్ స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వంలో మహిళల ఆరోగ్యం, స్వేచ్ఛ, భద్రత ప్రమాదంలో పడిందని విమర్శించారు.
అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల్లో రెండుసార్లు దొంగతనం చేయడంతో వారిని అరెస్టు చేశారు. డల్లాస్లోని మాసీ మాల్లోకి ఇద్దరు భారతీయ విద్యార్థినులు చోరీకి పాల్పడ్డారు.
టీ20 వరల్డ్కప్లో సూపర్ 8 పోరు మొదలయిపోయింది. మొదటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా, అమెరికాల మధ్య జరిగింది. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. కానీ అమెరికా కూడా ఎక్కడా తగ్గకుండా ఆడింది. తమను ఓడించడం అంత ఈజీ కాదని హెచ్చరించింది.