Uniform Civil Code: ఈ నెలలోనే ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం: ఉత్తరాఖండ్ సీఎం
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల నుంచే తమ రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు కానుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.