BREAKING: భారత్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. యుగాంతం ఎఫెక్ట్?
ఇండియా, మయన్మార్ సరిహద్దులో 4.6 తీవ్రతతో భూప్రకంపం సంభవించింది. 36గంటల వ్యవధిలో 6 సార్లు భూమి కంపించింది. దీంతో సరిహద్దుల్లోని మణిపూర్ ప్రజలు భూకంపం భయంతో వణికిపోతున్నారు. దీంతో దేశంలో యుగాంతం ఎఫెక్ట్ మొదలైందని అంటున్నారు.