Rythu Bharosa: రైతుభరోసా డబ్బులు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణలో రైతుభరోసా ఎకరాకు రూ.6వేలు ప్రభుత్వం జమ చేస్తోంది. తొలి విడత మండలానికో గ్రామంలో రైతుభరోసా ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. సోమవారం 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమచేసినట్లు ఆయన చెప్పారు.