Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!
సికింద్రాబాద్ పరిధిలో పూణె డివిజన్ లో వచ్చే మూడు రోజుల పాటు పలు రైళ్లు రద్దయినట్లు అధికారులు వివరించారు. ఈ మేరకు అధికారులు రద్దైన రైళ్ల వివరాలను అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూణె డివిజన్లో జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దయ్యాయి.