Maharashtra : రాయ్గఢ్ ఫోర్ట్ను ముంచెత్తిన వరద.. చిక్కుకున్న పర్యాటకులు
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రాయ్గఢ్ ఫోర్ట్ను సైతం వరదనీరు చుట్టుముట్టింది.ఫోర్ట్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో సుమారు 30 మందికిపైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు.