Hyderabad : నన్నే డబ్బులు అడుగుతారా? మీ అంతు చూస్తా.. టోల్ సిబ్బందిపై దాడి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ టోల్ సిబ్బందిపై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎగ్జిట్-17 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ సిబ్బంది డబ్బులు అడిగినందుకు జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి రెచ్చిపోయాడు. అతనితో పాటు కుటుంబ సభ్యులు వారిపై దాడికి పాల్పడ్డారు.
/rtv/media/media_files/2025/12/30/fotojet-51-2025-12-30-11-30-19.jpg)
/rtv/media/media_files/2025/04/15/BMax2SYR5miHf4AKwqQw.jpg)
/rtv/media/media_files/2025/03/31/F6oro0OZzgiZARRSGkN1.jpg)