Jupally Krishna Rao: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎవర్నీ వదలం... కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు
కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులను ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు పరామర్శించారు. నిమ్స్ అస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని వదలమని స్పష్టం చేశారు.